ముదినేపల్లి: 100మంది వరకు బ్యాంక్ అకౌంట్‌ల నుంచి డబ్బులు మాయం.. కారణం ఏంటని ఆరా తీస్తే

1 month ago 3
Mudinepalli Bank Accounts Money Cut: ముదినేపల్లి స్టేట్ బ్యాంక్ ఖాతదారులు డబ్బులు మాయం కావడంతో బ్రాంచ్‌కు క్యూ కట్టారు. డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయ్యాయని కారణం ఏంటో చెప్పాలని సిబ్బందిని ప్రశ్నించారు. కస్టమర్లు బ్యాంక్‌లో క్యూ కట్టి అర్జీలను సమర్పించారు. రూ.వెయ్యి నుంచి రూ.96 వేల వరకు కట్ చేశారని.. దాదాపు 80 నుంచి 100మంది వరకు బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. బ్యాంక్ అధికారులు ఈ అంశంపై ఆరా తీశారు.
Read Entire Article