మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో.. ఈ వీడియోనే సాక్ష్యం.. అయ్యో పాపం ఆమె

1 year ago 27
Visakhapatnam Woman Died Of Tree Falling: విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. సీతమ్మధారలో ఒక్కసారిగా చెట్టు కూలి పూర్ణిమ అనే మహిళ మృతి చెందారు. చెట్టు ఆమెపై పడిన సీన్ మొత్తం పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సింహాచలంలో గోడ కూలి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేసింది. అంతేకాదు, బాధితుల కుటుంబంలో ఒకరికి దేవాదాయశాఖలో ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Read Entire Article