మెట్రో స్టేషన్‌లలో పార్కింగ్ ఛార్జీల వసూళ్లు.. యాజమాన్యం పూర్తి క్లారిటీ.. అసలు విషయం ఇదీ..!

2 years ago 39
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజుల వసూలుపై ప్రయాణికుల్లో ఏర్పడిన గందరగోళంపై సంస్థ యాజమాన్యం స్పందించింది. ప్రయాణికుల్లో ఉన్న అనుమానలపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బుధవారం రోజు చేసింది కేవలం ట్రయల్ రన్‌ మాత్రమేనని.. ఆగస్టు 25వ తేదీ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్‌లో, సెప్టెంబర్ ఒకటి నుంచి మియాపూర్‌లో పార్కింగ్ ఫీజులు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.
Read Entire Article