మేడ్చల్: పట్టపగలే నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే యువకుడు దారుణ హత్య

2 months ago 3
పట్టపగలు.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే.. ఏమాత్రం భయం లేకుండా.. అన్నను సొంత తమ్ముళ్లే అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. పక్కనుంచి బస్సులు, ఆటోలు, కార్లు, బైకులు అన్నీ వెళ్తున్నా.. ఏమాత్రం భయపడకుండా కత్తులతో పొడిచి రోడ్డు మీద పడేశారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఇంత ఘాతుకానికి పాల్పడిన ఆ ఇద్దరు కొంచెం కూడా జంకకుండా తాపీగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన.. మేడ్చల్‌లో జరిగింది. మేడ్చల్ బస్ డిపో ముందు జాతీయ రహదారిపై.. జనాలంతా చూస్తుండగానే.. కొంచెం కూడా భయపడకుండా.. నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడటం అందరినీ షాకయ్యేలా చేస్తోంది.
Read Entire Article