మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ఇంట్రెస్టింగ్ సీన్.. జడ్జి ముందే పందెం కోళ్ల వేలం, ఫుల్ డిమాండ్..!

1 week ago 1
Moinabad Farmhouse case Update: హైదరాబాద్ శివారులోని తొల్కట్టలోని ఫాంహౌస్‌లో పెద్దఎత్తున నిర్వహించిన కోళ్ల పందేల కేసులో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 64 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకోగా.. 84 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ కోళ్లను కోర్టు ఆదేశాలతో వేలానికి పెట్టారు. కోర్టు ఆవరణలో జడ్జి సమయంలోనే కోళ్ల వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో కోళ్లను దక్కించుకునేందుకు జనాలు పోటీ పడ్డారు.
Read Entire Article