యాదగిరిగుట్ట ఆలయ నగరంలో ఇక నుంచి మద్యం, మాంసం విక్రయాలు బంద్..!

11 months ago 15
యాదగిరిగుట్ట ఆలయ నగరంలో మద్యం, మాసం, జంతువధపై నిషేదం అమల్లో ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టగా.. సభ ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోద ముద్ర తర్వాత బోర్డు ఏర్పాటు కానుండగా.. ఆ తర్వాత కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.
Read Entire Article