యాదాద్రి భక్తులకు భారీ శుభవార్త.. గుట్టపైనే ఆ సౌకర్యం కూడా.. మళ్లీ ఆ రోజులు వచ్చినట్టే..!

1 year ago 25
Yadadri Temple Accommodation: యాదాద్రి లక్ష్మీనరహింస్వామి భక్తులకు త్వరలోనే మరో తీపికబురు వినిపించేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న యాదాద్రి ఆలయ అధికారులు.. ఇప్పుడు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు షురూ చేశారు. గతంలో భక్తులు గుట్టపైనే బస చేసేలా గదుల వసతి ఉండేది. కాగా.. ఇప్పుడు కూడా అదే సౌకర్యాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Entire Article