యాదాద్రి భక్తులకు శుభవార్త.. ఇక తిరుమల తరహలో సేవలు.. రేవంత్ కీలక ఆదేశాలు

9 months ago 14
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. స్వామివారిని భక్తులకు చేరువ చేసేందుకు గానూ.. గతంలో నిలిపివేసిన సేవలను మళ్లీ పునరుద్దరిస్తోంది. ఇప్పటికే గుట్టపై కొన్ని సేవలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించగా.. ఇప్పుడు టీటీడీ తరహాలో యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article