యుద్ధం చేసేంత ధైర్యం మోదీకి లేదు.. సీబీఐ మాజీ డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్

10 months ago 38
భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం ఈ ఇంటర్వ్యూ జరగ్గా.. అప్పటి వీడియో భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకూ ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే..
Read Entire Article