రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో గత సంవత్సరం ప్రొద్దుటూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సుమంత్ అనే యువకుడు రెండు కాళ్ళు కోల్పోయాడు. వైద్యానికి రూ.40 లక్షల ఖర్చయింది. ఇకపై తన జీవితం ఎలా సాగుతుందో అని ఆందోళన చెందుతున్న వేళ కోర్టు జోక్యంతో అతడికి బీమా కంపెనీ నుంచి రూ.61 లక్షల పరిహారం అందజేశారు. దీనిపై అతడు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..