రన్నింగ్‌లో విరిగిపోయిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్.. బస్సులో 120 మంది.. కొద్దిదూరంలోనే వాగు..!

1 year ago 25
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల క్రితమే ఓ బస్సు రన్నింగ్‌లో ఉండగానే.. రెండు టైర్లు ఊడిపోగా.. ఇప్పుడు ఓ రన్నింగ్ బస్సు స్టీరింగ్ విరిగిపోయింది. ప్రమాద సమయంలో 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో.. ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలోనే వాగు కూడా ఉండటం గమనార్హం.
Read Entire Article