రాజన్న భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలోనే వేములవాడలో కూడా..!

1 year ago 28
Ponnam Prabhakar: వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గుడ్ న్యూస్ వినిపించారు. తిరుమల తరహాలోనే వేములవాడలో కూడా నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగానే.. తిరుమలలోకి వెంగమాంబ సత్రం మాదిరిగా వేములవాడలోనూ నిత్యాన్నదానం సత్రం ఏర్పాటు చేయనుననట్టు ప్రకటించారు.
Read Entire Article