రాములోరి రథానికి నిప్పుపెట్టిందెవరో తేలింది.. ఆ పార్టీ వాడే కానీ.. పోలీసుల కీలక ప్రకటన

1 year ago 19
అనంతపురం జిల్లా కణేకల్ మండలం రాములవారి రథానికి నిప్పు ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ ఘటనపై సీఎం సీరియస్ కావటంతో దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. 24 గంటల్లో కేసు ఛేదించారు. నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. అన్నాదమ్మళ్ల మధ్య వివాదమే ఘటనకు దారితీసిందని ఎస్పీ తెలిపారు. ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Read Entire Article