రాష్ట్రంలో తొలి GBS మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి, వ్యాధి లక్షణాలు ఇవే

1 year ago 28
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా జీబీఎస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. వందకు పైగా జీబీఎస్ కొత్త కేసులు నమోదు కాగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
Read Entire Article