రాసిపెట్టుకోండి.. తెలంగాణ రాజకీయాల్లో జరగబోయేది ఇదే.. కేంద్రమంత్రి జోస్యం

9 months ago 13
తెలంగాణ రాజకీయాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసిపెట్టుకోండి.. తెలంగాణ రాజకీయాల్లో జరగబోయేది ఇదే అంటూ బండి సంజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్రం బీఆర్ఎస్ మళ్లీ తెర మీదికి వచ్చే అవకాశం లేదని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడనుందంటూ బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Entire Article