రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. రూ.18,772 కోట్లతో.. కేంద్ర మంత్రి ప్రకటన

1 month ago 4
తెలంగాణలో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భావిస్తున్న రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి.. రూ.18,772 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆ అంచనా వ్యయాన్ని కూడా అధికారులు సిద్ధం చేసినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఇప్పటికే రూ.6280 కోట్ల వ్యయంతో 285 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులను నిర్మించినట్టు స్పష్టం చేశారు.
Read Entire Article