రూ.18 ఏళ్లు నిండిన రైతులకు రూ.5 లక్షలు.. వ్యవసాయ అధికారి కీలక ప్రకటన..

6 months ago 19
తెలంగాణ రైతు బీమా పథకం కింద నమోదైన రైతు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం త్వరగా అందేందుకు వ్యవసాయ అధికారులు సూచనలు చేశారు. రైతు మరణించిన అదే రోజు లేదా మరుసటి రోజు సంబంధిత ఏఈఓ (వ్యవసాయ విస్తరణ అధికారి)కి సమాచారం ఇవ్వాలి. మరణించిన ఐదు రోజుల లోపు మరణ ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు వంటి పత్రాలను అందించాలి. సరైన సమయంలో పత్రాలు అందించిన పక్షంలో.. పది రోజుల్లోపు క్లయిమ్ పరిష్కరించి, బీమా సొమ్మును అందిస్తారు. ఈ పథకం 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారికి మాత్రమే వర్తిస్తుంది.
Read Entire Article