రూ. 500కే 66 గజాల ప్రాపర్టీ.. లక్కీ డ్రాలో ఇంటి స్థలం, ఐడియా అదిరింది గురూ..!

5 months ago 8
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ ఇంటి స్థలం అమ్మకానికి యజమాని ఎంచుకున్న పద్ధతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రూ.16 లక్షల విలువైన స్థలాన్ని కేవలం రూ.500 కూపన్‌తో లక్కీ డ్రా ద్వారా గెలుచుకునే అద్భుతమైన అవకాశం కల్పించాడు. ఆర్థిక అవసరాల కారణంగా ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్న యజమాని ఆలోచన స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుంది.
Read Entire Article