రేపట్నుంచి వారి అకౌంట్లలో రూ. 10 వేలు జమ.. మంత్రి తుమ్మల ప్రకటన

1 year ago 35
వరద బాధితుల అకౌంట్లలో సాయం డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని రేపట్నుంచి బాధితుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదలు ఈసారి అపార నష్టాన్ని మిగిల్చాయని మంత్రి వాపోయారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article