తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు వేడి పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో తమకు తెలియదా అంటూ ఆరోపించారు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. రోజూ ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్లి వస్తాడంటూ కేటీఆర్ మీడియాతో కీలక ఆరోపణలు చేశారు.