రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయ కంచెకు రూ.9 కోట్లు, ఫుట్‌బాల్ కోర్టుకు రూ.5 కోట్లు: హరీష్ రావు

1 week ago 2
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌లో రూ.వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు. అదే సమయంలో రైతులకు మాత్రం రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన అని చెప్తూనే.. ప్రజా ధనాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.
Read Entire Article