రేవంత్ సర్కార్ చెప్పేదే నిజమైతే.. అతని మరణానికి బాధ్యులెవరు?: KTR

9 months ago 16
సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసకుంది. ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న వసీమ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కంటతడి పెట్టిస్తోంది. అయితే ప్రభుత్వం జీతాలు సరిగ్గా ఇవ్వకపోవటం వల్లే అతడు చనిపోయాడని ప్రతిపక్ష నేత కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read Entire Article