రేషన్‌కార్డుదారులకు ఆధార్ తిప్పలు.. బియ్యం ఇవ్వమంటున్న డీలర్లు

6 months ago 9
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం.. కొత్త వారికి కూడా సెప్టెంబర్ కోటా రేషన్ విడుదల చేసింది. అయితే వీరిలో చాలా మందికి డీలర్లు రేషన్ ఇవ్వడం లేదు. కారణం ఈకేవైసీ పూర్తి చేయకపోవడం. కొందరు ఈకేవైసీ పూర్తి చేసినా.. ఆధార్ అప్‌డేట్ లేకపోవడంతో వారి రేషన్ కార్డు ఈకేవైసీ రావడం లేదు. దీంతో వారంతా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article