రేషన్‌ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. రేపటి నుంచే పంపిణీ.. పూర్తి ఉచితంగా..

3 months ago 13
ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డు లబ్ధిదారులకు రాగులు పంపిణీ చేయనుంది. డిసెంబర్ నెల కోటా నుంచి బియ్యం బదులుగా రాగులు పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి వెల్లడించారు. గురువారం నుంచి బియ్యం బదులుగా 3 కిలోల వరకూ రాగులు ఉచితంగా అందిస్తామన్నారు. రాగుల పంపిణీ కోసం ఇప్పటికే రేషన్ దుకాణాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వివరించారు.
Read Entire Article