రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది నుంచే, సబ్‌కమిటీ కీలక నిర్ణయం

1 year ago 36
తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలోనే కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం అడపాదడపా సన్నిబియ్యం పంపిణీ చేస్తుండగా.. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు కొత్త రేషన్ కార్డుల మంజూరీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది.
Read Entire Article