రైతు పంట పండింది.. మొక్కజొన్నకు రికార్డు ధర.. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి

9 months ago 13
వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో మెుక్కజొన్నలకు రికార్డ్ ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటా రూ.2,960 పలికింది. రైతుల పంట పండింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ధర పలకటం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article