రైతుల కోసం పవనన్న ప్రత్యేకంగా ఒప్పించారు.. యువగళంలో నా దగ్గరకు వచ్చారు: మంత్రి లోకేష్

1 year ago 14
Nara Lokesh Tweet On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చొరవతో కర్ణాటక నుండి చిత్తూరు జిల్లాకు కుంకీ ఏనుగులు వచ్చాయి. నారా లోకేష్ పర్యటనలో రైతులు ఏనుగుల వల్ల నష్టపోతున్నామని చెప్పడంతో పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వాటిని రప్పించారు. మొత్తం ఆరు ఏనుగులు రావలసి ఉండగా మొదటి విడతలో నాలుగు వచ్చాయి. అడవి ఏనుగుల సమస్యను పరిష్కరించడానికి వీటిని ఉపయోగిస్తారు. మిగతా రెండు ఏనుగులు కూడా త్వరలో రానున్నాయి.
Read Entire Article