రైతులకు అలర్ట్.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం.. పీఎం కిసాన్, బీమా పథకాలకు..

10 months ago 36
కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ప్రారంభించనుంది. వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. ఈ సంఖ్య కేంద్ర పథకాలకు అనుసంధానం చేయబడుతుంది. అయితే.. రైతుల ఈ విశిష్ట సంఖ్యకు, రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article