రైతులకు ఉగాది కానుక.. ఈనెల 22న రైతు భరోసా నిధుల విడుదల.. 70 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు

1 month ago 5
తెలంగాణ సర్కార్ రైతులకు ఉగాది పండగ శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. ఆ రోజున 70 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలో అత్యాధునిక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Read Entire Article