రైతులకు గుడ్‌న్యూస్.. కొత్త రుణాల మంజూరుపై బ్యాంకర్లకు భట్టి కీలక ఆదేశాలు

1 year ago 43
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాతల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా మాఫీ చేస్తోంది. ఇప్పటికే రెండు దఫాల్లో లక్షన్నర వరకు రుణాలను సర్కారు మాఫీ చేసింది. ఇక.. ఆగస్టు చివరి వరకు రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. కాగా.. ఓవైపు రుణాలు మాఫీ చేస్తూనే.. రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలంటూ బ్యాంకర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలిచ్చారు.
Read Entire Article