రైతులకు తీపి కబురు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన, జులైలోగానే..

9 months ago 27
తెలంగాణలో ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. సరఫరా చేయాల్సిన పెండింగ్ ఎరువులతో కలిపి జులైలోగా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారికి శుభవార్త చెబుతూ.. ఎరువుల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article