రైతులకు మరో శుభవార్త.. ఇకపై రూ.50 కడితే చాలు, ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు

5 months ago 11
AP Farmers Lands Joint LPM Fees Rs 50: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల భూముల రీసర్వే సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసత్ోంది. జాయింట్ ఎల్‌పీఎంల వల్ల ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు, అధికారులు వచ్చి సర్వే చేసి కొత్త నంబర్లు కేటాయిస్తారు. దీనితో పథకాలు, రుణాలు, రిజిస్ట్రేషన్లు సులభతరం అవుతాయి. రైతులపై భారం తగ్గించి, కేవలం రూ.50కే ఈ సేవలు అందిస్తున్నారు.
Read Entire Article