Rythu Bharosa Funds: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. త్వరలో రైతు భరోసా నిధులను ఒకేసారి విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతుల అసంతృప్తిని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...