రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ 7 ట్రైన్లు సికింద్రాబాద్ నుంచే రాకపోకలు, చర్లపల్లికి వెళ్లకండి

7 months ago 8
హైదరాబాద్ ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త. సెప్టెంబర్ 7 నుంచి ఏడు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరిగి సికింద్రాబాద్ నుంచే సౌత్ సెంట్రల్ రైల్వే నడపనుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించేలా మరిన్ని రైళ్లను కూడా తిరిగి నడిపే అవకాశం ఉంది.
Read Entire Article