రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి క్యూ లైన్‌లకు చెక్.. ఆన్‌లైన్‌లోనే..

8 months ago 16
Indian Railway News: తెలంగాణలోని దివ్యాంగుల కష్టాలను తీర్చడానికి రైల్వే శాఖ ఒక గొప్ప అవకాశం కల్పించింది. ఇకపై రైల్వే పాసుల కోసం కౌంటర్ల దగ్గర గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే సులభంగా దరఖాస్తు చేసుకుని, పాస్‌ను పొందవచ్చు. ఈ సౌకర్యం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందనడంలో సందేహం లేదు. మరి, ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలనుందా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article