రోజుకు రూ.1.20 పైసలతో.. రూ.2 లక్షలు పొందే అద్భుత అవకాశం.

6 months ago 26
ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ప్రారంభించిన పథకాల్లో ఒకటి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. మే 9వ తేదీన మోదీ కలకత్తాలో దీనిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంపై అవగాహన లేక చాలా మంది తీసుకోవడం లేదు. అతి తక్కువ ప్రీమియంతో దీనిలో చేరవచ్చు. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ పథకంపై అవగాహన కల్పించి దీనిలో చేరేలా ప్రోత్సహిస్తున్నా.. ఇంకా చాలా మందికి వీటి గురించి తెలియడం లేదు. దీనిపై నిజామాబాద్ తపాలా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Entire Article