రోడ్డు ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లింపు.. ఇకపై చాలా ఈజీగా, ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

7 months ago 12
రో AP High Court On Accident Insurance Money: రోడ్డు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరటనిచ్చింది. ఇకపై నష్టపరిహారం నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ తెలిపారు. బాధితుల బ్యాంకు ఖాతా వివరాలు దరఖాస్తులో తప్పనిసరిగా ఇవ్వాలని, న్యాయమూర్తులు కూడా తీర్పులో ఈ విషయాన్ని ప్రస్తావించాలని సూచించారు. ఈ నిర్ణయంతో బాధితులకు సత్వరం పరిహారం అందుతుందని భావిస్తున్నారు.
Read Entire Article