లండన్లో జాబ్ వదులుకొని IAS.. ఇప్పుడు సీఈవోగా.. సతీమణిపై IAS ఆఫీసర్ ప్రశంసలు..!

9 months ago 20
IPS Kommi Kishore IAS Dhatri Reddy Couple: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ధాత్రి రెడ్డి, ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివ కిశోర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ధాత్రి రెడ్డి ఏలూరు జిల్లా నుంచి బదిలీపై రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా నియమితులయ్యారు. ఆమె భర్త శివ కిశోర్ ప్రస్తుతం ఏలూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారు, సివిల్స్ ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.
Read Entire Article