లేని తీర్పులు సృష్టించి, జడ్జినే నమ్మించిన ఏఐ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

2 months ago 17
ఏఐ టెక్నాలజీని ప్రతి రంగంలో వినియోగిస్తున్నారు. న్యాయవ్యవస్థలోనూ ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. అయితే కోర్టుల్లో ఏఐ వినియోగానికి సంబంధించిన విషయంలో.. ఏపీ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లేని తీర్పులను సృష్టించి.. జడ్జినే నమ్మించింది ఏఐ. దీనిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తీర్పులు ఇచ్చేటప్పుడు మానవ మేధస్సుకే ప్రాధాన్యం ఇవ్వాలని.. ఏఐపై పూర్తిగా ఆధారపడవద్దని హైకోర్టు దిగువ కోర్టుల న్యాయాధికారులకు కీలక సూచనలు చేసింది.
Read Entire Article