వారందరినీ అమరావతిలో పూడ్చాలి.. చంద్రబాబు ఆవేశం

1 year ago 35
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారందరినీ అమరావతిలో పూడ్చాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ విపత్తు సమయంలో అధికారులు బురదలోకి దిగి పనిచేస్తుంటే .. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తు్న్నారని చంద్రబాబు మండిపడ్డారు. అలాగే అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వారిని సంఘం నుంచి బహిష్కరించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బుడమేరులో ఆక్రమణలను తొలగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Entire Article