వారంలో ఆ రెండు రోజులు చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

8 months ago 15
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. చర్లపల్లి-తిరుపతి మధ్య ఆగస్టు నెలలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు శుక్ర, శని, బుధ, గురువారాల్లో అందుబాటులో ఉంటాయి. వివిధ ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article