వారికి రైతు భరోసా కట్..? త్వరలోనే విధివిధానాలు, సంక్రాంతికి అకౌంట్లలోకి డబ్బులు

1 year ago 30
సంక్రాంతి నుంచి రైతుల అకౌంట్లలో రైతుభరోసా డబ్బు జమ చేస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్ నిబంధనలను ఆయన సభలో వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ప్రజాప్రతినిధులు, ట్యాక్స్ చెల్లింపుదారులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, CAలు, ఆర్కిటెక్టులు అనర్హులని అన్నారు. దీంతో PMKY నిబంధనలే రైతుభరోసా పథకానికి అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే పైన చెప్పిన వారందరికీ రైతు భరోసా రానట్లే.
Read Entire Article