విజయవాడ వరదలు.. వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి రోజా ఇంట్రెస్టింగ్ ట్వీట్

2 years ago 53
విజయవాడ వరదలపై ఏపీ మాజీ మంత్రి రోజా సెల్వమణి ఆసక్తికర ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణల కారణంగానే విజయవాడ వాసులు ప్రస్తుతం గట్టెక్కుతున్నారంటూ రోజా ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన వాలంటీర్లు, ఎండీయూ వాహనాలు, రిటైనింగ్ వాల్ కారణంగానే ఈ ఇబ్బంది నుంచి విజయవాడ వాసులు బయటపడుతున్నారని రోజా ట్వీట్ చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు వాగులో ఆక్రమణలు పెరిగాయని.. అదే వరదలకు కారణమైందని ప్రభుత్వం చెప్తోంది.
Read Entire Article