విజయవాడలో దసరా శోభ.. దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

5 months ago 8
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు దుర్గమ్మగా దర్శనమిస్తోంది. తల్లి దర్శనంకోసం భారీగా తరిలొచ్చిన భక్తులు.
Read Entire Article