విజయవాడలో దసరా శోభ.. దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

11 months ago 22
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు దుర్గమ్మగా దర్శనమిస్తోంది. తల్లి దర్శనంకోసం భారీగా తరిలొచ్చిన భక్తులు.
Read Entire Article