Nandamuri Taraka Ratna Wife Alekhya Post On Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకున్నాక వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. అయితే నందమూరి తారకరత్న భార్య అలేఖ్య, విజయసాయిరెడ్డి గురించి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛ ఉంది కానీ నిజం నిశ్శబ్దంగా బలంగా ఉంటుందని ఆమె అన్నారు. ఇంతకీ అలేఖ్య ఎందుకు ఈ పోస్ట్ పెట్టింది? జగన్ చేసిన ఆరోపణలకు దీనికి సంబంధం ఉందా?