విదేశాల్లో ఉన్న తెలుగువారికి శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఇబ్బందులు తప్పినట్టే..

1 week ago 4
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే భూమి, ఆస్తి, ఇతర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనుంది. ఎన్ఆర్‌టీల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఏర్పాటు ద్వారా ప్రవాసాంధ్రులకు రాష్ట్రంపై విశ్వాసం పెంపొందించాలని,, పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Read Entire Article