విద్యార్థులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న ఉన్నత విద్యామండలి..

11 months ago 23
తెలంగాణ డిగ్రీ విద్యలో 2025-26 నుండి మార్పులు రానున్నాయి. సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకు.. మిగిలినవి అంతర్గత మూల్యాంకనానికి కేటాయిస్తారు. బకెట్ విధానం రద్దు, కొత్త సిలబస్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు చేరిక.. ఉమ్మడి విద్యా ప్రణాళిక అమలు, పరీక్షల సమయపాలన వంటి నిర్ణయాలు తీసుకున్నారు. సీపీగెట్ బాధ్యతలు తిరిగి ఓయూకు అప్పగించారు. జూన్ 16 నుండి తొలి సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంకా తెలంగాణ విద్యాధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోండి.
Read Entire Article