విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఒంటిపూట బడులు

1 month ago 5
రంజాన్ సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లు, ఉర్దూ డైట్ కాలేజీల్లో ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వం తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Entire Article