విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

1 month ago 3
తెలంగాణలోని ఉమ్మడి 7 జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు సర్కార్ సెలవు ప్రకటించింది. కరీంనగర్‌- మెదక్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌, నల్గొండ- వరంగల్‌- ఖమ్మం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉండటంతో ఆయా జిల్లాల్లో సెలవు ప్రకటించారు. కాగా, ఆయా నియోజవకర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. తొలి ఫలితం తేలేందుకు 36 గంటల సమయం పట్టే ఛాన్సుంది.
Read Entire Article