విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ యాప్‌లలో బిల్లులు కట్టొచ్చు.. కానీ..!

9 months ago 16
విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే వార్త వచ్చేసింది. మొన్నటివరకు మొబైల్స్‌లోని డిజిటల్ పేమెంట్ యాప్‌లతో ఎంతో సులభంగా కరెంట్ బిల్లులు కట్టుకున్న కస్టమర్లు.. ఆర్బీఐ మార్గదర్శకాలతో ఆ చెల్లింపులను నిషేదించారు. ఫలితంగా.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న డిస్కంలు.. భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం(BBPS)లో చేరిపోయాయి. దీంతో.. మళ్లీ ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాపుల్లో బిల్లులు కట్టే అవకాశం దొరికింది.
Read Entire Article